దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు తో → లతో , లొ → లో (3), గాధ → గాథ, గ్రంధం → గ్రంథం, బడినద using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీదేవీ భాగవత పురాణము''', ఒక శాక్తేయ పురాణము.<ref>శ్రీదేవీ భాగవతము, యామిజాల పద్మనాభస్వామి, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2005.</ref> ఇదీ, మరియు [[మార్కండేయ పురాణము]]లోని [[దేవీ మహాత్మ్యము]] శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.<ref>''The Triumph of the Goddess - The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata PuraNa,'' Brwon Mackenzie. ISBN 0-7914-0363-7</ref> ఇది ఒక [[ఉప పురాణము]] అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది [[మహా పురాణము]] అని ఉంది.<ref>"Thus ends the eighth chapter of the first Skandha in the Mahapurana Srimad Devi Bhagavatam of 18,000 verses by Maharsi Veda Vyasa" [http://www.astrojyoti.com/devibhagavatamindex.htm Srimad Devi Bhagavatam at Astrojyoti]</ref>
గ్రంథంలో మాత్రం ఇది [[మహా పురాణము]] అని ఉంది.<ref>"Thus ends the eighth chapter of the first Skandha in the Mahapurana Srimad Devi Bhagavatam of 18,000 verses by Maharsi Veda Vyasa" [http://www.astrojyoti.com/devibhagavatamindex.htm Srimad Devi Bhagavatam at Astrojyoti]</ref>
 
ఈ గ్రంథాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
 
దీని మూలం [[వ్యాసుడు]] రచించిన దేవీ భాగవతము. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.
 
[[ఫైలు:Sridevibhagavatam.JPG|thumb|250px]]
 
== స్కంధాల విభాగం ==
 
*'''ప్రథమ స్కంధము''': ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
*'''ద్వితీయ స్కంధము''': ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
Line 24 ⟶ 21:
 
== తెలుగులో దేవీ భాగవతం గ్రంథాలు ==
 
దేవీ భాగవతాన్ని అనేకులు తెలుగులో పద్యరూపంలోను, వచన రూపంలోను, యధానువాదరూపంలోను ప్రచురించారు. అటువంటి కొన్ని గ్రంథాల వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
* [[ములుగు పాపయారాధ్యులు]] వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సంస్థానంలో ఆస్థానకవిగానున్న కాలంలో దేవీభాగవతాన్ని మొదటిసారిగా తెలుగులోనికి అనువదించారు.
* '''[[యామిజాల పద్మనాభస్వామి]]''' రచన - "శ్రీ దేవీ భాగవతము''' - బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడింది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
 
* '''[[తిరుపతి వెంకట కవులు]]''' - దేవీభాగవతం - పద్యరూపంలో
 
== మూలాలు ==
* శ్రీదేవీ భాగవతము, యామిజాల పద్మనాభస్వామి, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2005.
 
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు