కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 44:
 
==ఆలయ చరిత్ర==
[[భవిష్యోత్తర పురాణం]]లో [[శ్రీరాముడు]] సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి [[పుష్కరిణి]]లో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా[[చిహ్నం|గుర్తు]]<nowiki/>గా ఈ ఆలయాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో [[జనమేజయ చక్రవర్తి]] పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ [[ఆలయము]] లోని మూర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
[[దస్త్రం:Kodamdaraama swaami vari ratham tirupati.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి రథం:]]
 
[[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజస్వామి]] ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన [[శాసనం]] ప్రకారం ఈ ఆలయాన్ని [[శాలివాహన]] శకం 1402 (క్రీ.శ.[[1480]]) లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే [[సాళువ నరసింహ రాయలు]].
1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న [[ఏనుగుల వీరాస్వామయ్య]] అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830ల నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు (అధికారం) లేదని తెలిపారు. [[ఆలయం]] మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది <ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==ఆలయ విశేషాలు==