'''పి. వి. ఆర్. కె ప్రసాద్''' ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో పనిచేసిన [[ఆంధ్రుడు]]అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. [[ముఖ్యమంత్రి]], ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. [[ఆధ్యాత్మిక పత్రికలు|ఆధ్యాత్మిక]], ధార్మికవేత్త. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందిస్తున్నాడు. [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి తిరుమల దేవస్థానము]]<nowiki/>ల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడు.