ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
 
==ఉద్యోగం==
జీవిక కోసం రకరకాల [[వృత్తులు]] చేసాక, [[1985]] నుంచి [[1990]] వరకు [[సికింద్రాబాద్]] లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు <ref>[http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref>లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. [[2004]] సం.నుంచి [[2011]] సం.వరకు [[తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
[[2009]], [[సెప్టెంబరు 5వ5]]వ తేదీ నుంచి నేటి వరకు [[రాజమండ్రి]] సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు