పురుషోత్తమ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జననం ==
శ్రీకాకుళం జిల్లా [[తెంబూరు (పాతపట్నం)]] శివారు [[మదనాపురం (తెంబూరు)]] లో [[1803]], [[సెప్టెంబరు 5]] న [[బెంగాళీ]] [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] కుటుంబానికి చెందిన సుభద్రాదేవి, కూర్మానాథ చౌదరి దంపతులకు జన్మించారు. 1829 లో [[విశాఖపట్నం]]లో [[క్రైస్తవుడు|క్రైస్తవ]] సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1833లో 'కులాచార పరీక్ష' అనే [[పత్రికలు|పత్రిక]]<nowiki/>ను రాసి, కులవ్యవస్థను ఖండించారు. 1833 [[అక్టోబరు]]<nowiki/>లో కటక్‌లో 'బాప్తిస్మం' తీసుకొని, క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు. 18 రోజులు కాలినడకన [[పాటలు]] పాడుకుంటూ ప్రచారం చేస్తూ [[చెన్నై|మద్రాసు]] వెళ్లారు. ఎన్నో కీర్తనలు రచించారు. ఈరోజు చౌదరి రాసిన కీర్తన వినిపించని చర్చి, క్రైస్తవుల ఇళ్లు లేవు. 67 ఏళ్ల వయసు వరకూ [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]<nowiki/>లోనే ఉండి, జీవిత చరమాంకాన్ని కటక్‌లోని పిల్లల దగ్గర గడిపారు. 1933లో చౌదరి శతజయంతి ఉత్సవాలు ఆంధ్రా-ఒరిస్సాలో ఘనంగా నిర్వహించారు.[[పర్లాకిమిడి]]<nowiki/>లో స్మారకమందిరం నిర్మించారు. 1994-95లో పురుషోత్తమ చౌదరి జీవితం రచనలపై డాక్టర్‌ సుధారత్నాంజలి సామ్యూల్‌ ఎం.ఫిల్‌ను [[చెన్నై|మద్రాసు]] యూనివర్శిటిలో చేశారు. పురుషోత్తమ చౌదరి స్వహస్తాలతో [[శ్రీకాకుళం]] చిన్నబజారులోని తెలుగు బాప్తిస్టు చర్చిని దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆయన భార్య [[శ్రీకాకుళం]]<nowiki/>లోనే మరణించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/పురుషోత్తమ_చౌదరి" నుండి వెలికితీశారు