మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ [[నెల్లూరు జిల్లా]] (ప్రస్తుతం [[ప్రకాశంజిల్లా]]) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారంలో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో [[1900]] [[ఆగష్టు 23]]వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో [[జనమంచి శేషాద్రిశర్మ]] వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు.
==సాహిత్యసేవ==
|