#ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]
#యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- కొరిశపాడు మండల పరిధిలో తూర్పుపాలెం, పెద్ద ఊరు గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టును 177 కోట్ల రూపాయల అంచనావ్యయంతో, 7 సంవత్సరాల నుండి నిర్మించుచున్నారు. [9]