జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Snakesacrifice.jpg|thumb|సర్ప యాగము చేయుచున్న జనమేజయుడు]]
'''[[జనమేజయుడు]]''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి [[మహా భారతము|మహాభారత]] కథను వినిపించెను.
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు [[హస్తినాపురం|హస్తినాపుర]] సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి [[సర్పయాగము]] చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా [[వ్యాస మహర్షి]] మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే [[తక్షకుడు]] పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే [[యాగం]] చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి [[మహా భారతము|మహాభారతం]] వినిపించాడు.
==మూలాలు==మహభరథ్
|