దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{అయోమయం}}
[[Image:MaduraiTempleLordShiva.JPG|thumb|300px|మదురై మీనాక్షి దేవాలయపు దక్షిణ ప్రవేశద్వారం వైపు దక్షిణామూర్తిగా శివుడు శిల్పం]]
'''[[దక్షిణామూర్తి]]''' [[శివుడు|పరమశివు]]ని జ్ఞానగురువు అవతారం. ఇతర [[గురువు]]లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ [[దక్షిణామూర్తి]] [[మౌనం]] గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
 
[[బ్రహ్మదేవుడు]] తన [[సృష్టి రహస్యాలు|సృష్టి]]<nowiki/>ని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను[[సనత్కుమారులు|సనత్కుమారు]]<nowiki/>లను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును[[గురువు]]<nowiki/>ను వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
 
ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ [[నారద మహర్షి]] సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ[[లక్ష్మీదేవి]]<nowiki/>నీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
 
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక [[మర్రిచెట్టు]] క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, [[మనసు]]<nowiki/>కూ అందనివారు కాబట్టి అలా బోధించారు.
"https://te.wikipedia.org/wiki/దక్షిణామూర్తి" నుండి వెలికితీశారు