భానుమతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
: ''ప్రముఖ తెలుగునటి భానుమతి గురించిన వ్యాసం "[[భానుమతీ రామకృష్ణ]]" చూడండి''
 
[[మహాభారతం]]లో '''భానుమతి''' [[దుర్యోధనుడు|దుర్యోధనుని]] భార్య. ఈమె [[కాంభోజరాజు కథ|కాంభోజ]] రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీ రాజు చిత్రాంగదుని [[కుమార్తె]] అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది.
 
==భానుమతీ స్వయంవరం==
అర్జునుడు [[స్వయంవరం]]<nowiki/>లో ద్రౌపదిని గెలుచుకొని, [[పాండవులు]] ఆమెను పెళ్ళిచేసుకొన్ని తర్వతా [[దుర్యోధనుడు]] చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోయాడు. అప్పుడు మామ [[శకుని]], కాశీరాజు [[చిత్రాంగదుడు]] తన కూతురు [[భానుమతి]]<nowiki/>కి [[స్వయంవరం]] ఏర్పాడుచేస్తున్నాడని సమాచారం ఇచ్చి ధుర్యోధనున్ని ప్రోత్సహించాడు. [[దుర్యోధనుడు]] తన వెంట మిత్రులైన కర్ణున్ని, [[అశ్వత్థామ|అశ్వద్ధామ]]<nowiki/>ను కూడబెట్టుకొని స్వయంవరానికి వెళ్ళాడు. బలపరీక్షలేని ఈ స్వయంవరంలో పాల్గొనటానికి అర్హత కేవలం ఒక రాజ్యానికి యువరాజు అయ్యుండటమే. భానుమతి సభలోకి పూలమాలతో అడుగుబెట్టి, [[శిశుపాలుడు]], [[జరాసంధుడు]] మొదలైన బలమైన రాజులను తొలగవైచి, ఆమె కళ్ళు కర్ణునిపై పడ్డాయి. అది గమనించిన [[దుర్యోధనుడు]] వెంటనే ఆమెను ఎత్తుకొని సభామధ్యంలో బలాత్కారం చేయబోయాడు. [[కాశీరాజు కాశిపురం|కాశీరాజు]] అడ్డుకొని తన కూతురును అపహరించి తీసుకొని పొమ్మని సెలవిచ్చాడు. దుర్యోధనుడు ఆమెను ఎత్తుకొని హస్తినకు చేరి [[పెళ్ళి|వివాహం]] చేసుకొన్నాడు. తన ముత్తాత [[భీష్ముడు]] కూడా కాశీరాజు పుత్రికలను తన సవతి తమ్ముళ్ల కోసం ఇలాగే తీసుకొనివచ్చాడని తన చర్యను సమర్ధించుకున్నాడు.
 
==భానుమతి సంతానం==
భానుమతి, ధుర్యోధనులకు ఇరువురు సంతానం. కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. [[మహాభారత యుద్ధంలోయుద్ధం]]<nowiki/>లో లక్ష్మణ కుమారుడు అభిమన్యుని[[అభిమన్యుడు|అభిమన్యు]]<nowiki/>ని చేతిలో మరణించాడు. కూతురు లక్ష్మణని, కృష్ణుని కుమారుడు [[సాంబుడు]] ఎత్తుకొని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/భానుమతి_(మహాభారతం)" నుండి వెలికితీశారు