మైత్రేయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''[[మైత్రేయి]]''' ప్రాచీన భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. [[బృహదారణ్యకోపనిషత్తు|బృహదారణ్యక ఉపనిషత్తు]]లో ఆమెను [[యాజ్ఞవల్క్య మహర్షి|యజ్ఞవల్క్య మహర్షి]] ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు.{{sfn|Olivelle|2008|p=140}} ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. [[మహా భారతము|మహాభారతం]]<nowiki/>లో, కల్ప వేదాంగంలోని గృహ్య సూత్రాలలో మాత్రం ఆమెను ఒక [[అద్వైతం|అద్వైత]] వేదాంతిగానూ, [[బ్రహ్మచారిణి]]గానూ పేర్కొన్నారు. ప్రాచీన [[సంస్కృతము|సంస్కృత]] కావ్యాలలో ఆమెను ''బ్రహ్మవాదిని'' (వేదాలకు భాష్యకర్త) అని కూడా పేర్కొన్నారు.
 
[[ఋగ్వేదం]]లో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన [[ఆత్మ]]ను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా [[అద్వైత]] సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, [[పరమాత్మ]]ల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది.
 
వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>గా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. [[ఢిల్లీ]]లో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మైత్రేయి" నుండి వెలికితీశారు