ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[ఉత్పల సత్యనారాయణాచార్య]]''', ప్రముఖ తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.
==జీవిత విశేషాలు==
వీరు [[ఖమ్మం]] జిల్లాలోని [[చింతకాని]] ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ [[1927]], [[జూలై 4]]న జన్మించాడు. ఈయన [[సికింద్రాబాదు]]లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో [[తెలుగు]] ఆచార్యునిగా పనిచేశాడు.
 
==రచనలు==
ఈయన రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''నకు 2003 సంవత్సరములో '[[కేంద్ర సాహిత్య అకాడమీ]] అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ [[జంటనగరాలు]]- హేమంత శిశిరాలు, ''[[గజేంద్ర మోక్షము]]'', ''భ్ర్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'' ప్రముఖమైనవి.
 
==మరణం==