కందుకూరి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''[[కందుకూరి శ్రీరాములు]]''' <ref>కదిలించేకలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నేటినిజం దినపత్రిక ఆగష్టు8 2014 సంచిక నుండి</ref> [[1951]], [[అక్టోబర్ 20]] వ తేదీన రావురూకల గ్రామంలో జన్మించాడు. కందుకూరి రత్నమ్మ, వేంకటాద్రి ఇతని తల్లిదండ్రులు. [[ఎం.ఏ]]. ([[తెలుగు]]) చదివాడు. గవర్నమెంట్ హైస్కూలులో టీచింగ్ అసిస్టెంట్‌గా చేరి ప్రస్తుతం [[ఇబ్రహీంపట్నం]] డిగ్రీకాలేజీలో [[తెలుగు]] లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు<ref>[http://www.museindia.com/authorprofile.asp?myr=2008&issid=21&id=732] మ్యూజ్‌ఇండియా</ref>ను గెలుచుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా [[కవిత్వం]] అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని [[ఇంగ్లీషు]]లోను, [[హిందీ]]లోను అనువదించబడ్డాయి.
 
==రచనలు==