కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కూచిమంచి జగ్గకవి]]''' 18వ శతాబ్దపు కవి. [[పిఠాపురం]] సమీపంలోని [[కందరాడ]] గ్రామానికి చెందినవాడు. [[కూచిమంచి తిమ్మకవి]]కి తమ్ముడు. ''చంద్రరేఖా విలాపం'' అనే [[బూతు]] ప్రబంధం రాశాడు. [[పుదుచ్చేరి]]లోని కామ గ్రంధమాల [[సంపాదకులు]] యస్. చిన్నయ్య [[1922]] లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే [[ప్రభుత్వం]] దీన్ని నిషేదించిందట.
 
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. చింతలపాటి నీలాద్రిరాజు మీద మొదట [[చంద్రరేఖా విలాసం]] అనే [[కావ్యం]] వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో [[చంద్రరేఖా విలాపం]] అనే కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ కవి వ్రాసిన ఒక చాటు [[శతకం]] కూడా ఉంది. <ref>తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145</ref>. ''రామా! భక్తమందారమా!'' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని [[పద్యాలు]] అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
 
<poem>
పంక్తి 10:
</poem>
 
ఈయన అన్న [[కూచిమంచి తిమ్మకవి]] ''నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్'' అని ఇతడిని వర్ణించాడు.
==రచనలు==
* చంద్రలేఖా విలాసం
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు