పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''పరిటాల రవి''' ([[ఆగష్టు 30]], [[1958]] - [[జనవరి 24]], [[2005]]) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య [[పరిటాల సునీత]] ప్రస్తుతము రప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.
 
==ఫ్యాక్షనిస్ట్లు==
==ఫ్యక్షనిస్ట్లు==
1975లో భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు కుట్రపన్ని పరిటాల శ్రిరములుగారిని, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. ఎటు చుసిన నలువైపుల అలజడి అభద్రతా అంతులేని అరాచకం. ఎ క్షణన ఏ పెనుముప్పు ముంచుకోస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం... కన్నబిడ్డల కోసం గుండేను బండరాయిల చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. తమ్ముడు హరితో పటు ఆహోరాత్రాలు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తిర్చెశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణం తో ప్రాంతమంతట మళ్ళి చిమ్మచీకట్లు కమ్ముకున్నయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు