వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
ప్రస్తుతం కె.ఎల్ విశ్వవిద్యాలయంలో ఎం.బి.యే మొదటి సంవత్సరం చదువుచున్న ఈమె, 2017,జులై-3 నుండి 6 వరకు ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్ నగరంలోని కిట్స్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంపికపోటీలలో విజయం సాధించి, ఛైనాలోని తైపేలో 2017,ఆగష్టు-19 నుండి 30 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది. <ref>ఈనాడు అమరావతి; 2017,జులై-7; 3వపేజీ.</ref>
 
దశాబ్దకాలంగా విలువిద్యలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుచున్న ఈమెను. తాజాగా కేంద్ర ప్రభుత్వం, '''అర్జున ''' పురస్కారానికి ఎంపిక చేసినది. ఈ పురస్కారాన్ని ఈమెకు భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్, 2017,ఆగష్టు-29న ఢిల్లీలో అందజేసినారు.<ref>ఈనాడు అమరావతిమెయిన్; 2017,ఆగష్టు-430; 1&19 పేజీలుపేజీ.</ref>
 
==మూలాలు==