జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[జయంతి రామయ్య పంతులు]]''' ( [[జూలై 18]], [[1860]] - [[ఫిబ్రవరి 19]], [[1941]]) కవి మరియు శాసన పరిశోధకులు. [[తెలుగు]]లో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్య]] చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు.
 
==బాల్యం, విద్య==
వీరు కోనసీమలోని[[కోనసీమ]]<nowiki/>లోని [[ముక్తేశ్వరం]] గ్రామంలో [[జూలై 18]], [[1860]] సంవత్సరంలో జన్మించారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. 1882లో పట్టభద్రులై 1884 వరకు [[పిఠాపురం]] మహారాజా వారి పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో ప్రధాన అధ్యపకునిగా పనిచేశారు. తరువాత [[న్యాయవాది]] పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు.
 
ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "[[శాసన పద్య మంజరి]]" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంథమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.
పంక్తి 51:
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.
 
వీరి సంకల్పం అయిన [[ఆంధ్ర సాహిత్య పరిషత్తుకుపరిషత్తు]]<nowiki/>కు శాశ్వత భవన నిర్మాణం వీరి నిర్యానానంతరం వీరు సోదరీమణి [[ప్రభల వెంకట సుబ్బమ్మ]] కల్పించిన ద్రవ్య సహాయంతో రూపొందినది.
 
==మూలాలు==