కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →జననం |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
}}
'''[[కనుపర్తి వరలక్ష్మమ్మ]]''' ([[అక్టోబర్ 6]], [[1896]] - [[ఆగష్టు 13]], [[1978]]) తెలుగు రచయిత్రి.
== జననం ==
వరలక్ష్మమ్మ [[1896]], [[అక్టోబర్ 6]]న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు [[బాపట్ల]]లో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు.
#పదవులు - [[గుంటూరు జిల్లా]] బోర్డు సభ్యురాలు,
#రచనలు - శారదలేఖలు, మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, కథ ఎట్లా ఉండాలి, ఉన్నవ దంపతులు
#బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] ఉత్తమ రచయిత్రి, [[గుడివాడ]] పౌరులనుండి కవితా ప్రవీణ,
కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక [[గృహలక్ష్మి]]లో [[1929]] నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో
==రచయితగా==
1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్, [[రాణి మల్లమ్మ]], మహిళా మహోదయం, పునః ప్రతిష్ఠ వంటి నాటికలు, ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం, ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల [[పాటలు]], [[నవలలు]], [[పిట్ట కథలు]], [[జీవిత చరిత్రలు]], కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[హిందీ
== మరణం ==
|