కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర్ → డిసెంబరు using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
}}
'''[[కేతవరపు కాత్యాయనీ విద్మహే]]''' అభ్యుదయ రచయిత్రి. ఈమె [[కాకతీయ
==జీవిత విశేషాలు==
ఈమె [[1955]] [[నవంబర్ 3]] న [[ప్రకాశం జిల్లా]] [[మైలవరం (అద్దంకి)]] గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, [[రామకోటిశాస్త్రి]] దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే [[తెలుగు]] విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది [[మైలవరం]]లోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా [[వరంగల్]]లోనే. ఆమె [[మొగిలిచెర్ల (గీసుకొండ)]] గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును [[పెళ్ళి|వివాహం]] చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా [[తెలుగు]] సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగునంగా [[కాకతీయ
==సాహిత్యం, ఉద్యమాలు==
కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి.కాకతీయ . ఆమె రాసిన ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]], తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి [[వట్టికొండ విశాలాక్షి]], విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన [[రంగవల్లి]]కి అంకితం చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో [[1977]]లో అధ్యాపకురాలుగా ప్రవేశించి [[1998]] సంవత్సరంలో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్డీ డిగ్రీలు పొందారు. ఆమె ‘తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, ‘[[
కాత్యాయని ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి. సాహిత్యాకాశంలో సగం పుస్తకంలో సుమారు 28 మంది మహిళా రచయితల వ్యాసాలను చేర్చారు. వీటితోపాటు వివిధ పుస్తకాలు, సాహితీ ధోరణులపై వెల్లడించిన సమీక్షలు, వివిధ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.
పంక్తి 57:
<ref>http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784</ref>
[[తెలుగు
==అవార్డులు==
|