కొటికలపూడి సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కొటికలపూడి సీతమ్మ]]''' ([[1874]] - [[1936]]) ప్రముఖ [[రచయిత్రి]]. సంఘ సంస్కర్త.
 
ఈమె [[అబ్బూరి సుబ్బారావు]] గారి కుమార్తె; [[కొటికలపూడి రామారావు]] గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా [[రాజమండ్రి]]లో చాలాకాలం నివసించారు. ఆకాలంలో [[కందుకూరి వీరేశలింగం]] గార్కి శుశ్రూషచేసి, వారినుండి [[తెలుగు]] భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. [[వీరేశలింగం]] గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె [[సావిత్రి]] అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె [[కానుకొల్లు చంద్రమతి]] కూడా మంచి [[రచయిత్రి]]. ఆమె 1961లో [[గృహలక్ష్మి]] స్వర్ణకంకణం గైకొంది.[[కొల్లిపర]] మండలం [[జెముడుపాడు]] ఈమె స్వగ్రామం.
 
1913లో [[బాపట్ల]]లో జరిగిన మొదటి [[ఆంధ్ర మహాసభ]] యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు.<ref>నూరేళ్ళ [[తెనాలి]] రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, [[తెనాలి]], 2006, పేజీ. 560.</ref> అందులొ పాల్గొన్నవారి ఉపన్యాసములన్నింటిని[[ఉపన్యాసం|ఉపన్యాసము]]<nowiki/>లన్నింటిని వచన గ్రంథముగా[[గ్రంథము]]<nowiki/>గా సంపుటీకరించారు. చివరిదశలో [[పిఠాపురం]] మహారాణి గారికి విద్యనేర్చే గురువుగా[[గురువు]]<nowiki/>గా పనిచేశారు. ఈమె [[వీరేశలింగం]] గారి జీవితచరిత్రను రచించారు. "ఒక మహమ్మదీయ వనిత" అనే కరుణరసమైన పద్యములు, లేడీ జేన్ గ్రే మొదలైన చిన్న కావ్యములు రచించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కొటికలపూడి_సీతమ్మ" నుండి వెలికితీశారు