కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34:
| weight =
}}
'''[[కొలకలూరి స్వరూపరాణి]]''' ప్రముఖ తెలుగు రచయిత్రి.<ref>నూరేళ్ళ [[తెనాలి]] రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.</ref>
ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి మరియు పండితులు. ఈమె [[గోవాడ]] గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత [[పంచకావ్యాలు]], కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]]లో ప్రచురించబడింది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది.
ఈమెను 1986లో ఆనాటి [[ముఖ్యమంత్రి]] [[యన్.టి.రామారావు]] సన్మానించాడు. ''కవయిత్రీతిలక'' అనే
==రచనలు==
|