లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అంతస్థు → అంతస్తు, ప్రస్థావ → ప్రస్తావ, → (6) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రముఖ సాహితీవేత్త, కవయిత్రి ఐన '''[[లక్కరాజు వాణి సరోజిని]]''' గారు [[విజయవాడ]] వాస్థవ్యులు.
 
==లక్కరాజు వాణి సరోజిని రచనలు==
పంక్తి 68:
:: ఆణి ముత్యములను బోలు ఆది కవులు
::....
:: తల్లి భారతి సేవించి తనరి రిలను.</ref> అనే శీర్షిక క్రింద కవి లక్కరాజు వాణి సరోజినిగారు [[సంస్కృతము|సంస్కృత]] భాషా వైభవాన్ని 5 ద్వంద్వ పద్యాల (అనగా పది పద్యాలు - ద్వంద్వ పద్యము లేక జంట పద్యము - అంటే ఒక సీస పద్యం దానికి తోడు ఒక ఆటవెలది గానీ తేటగీతి పద్యం గానీ ఉంచటం తెలుగు కవులు తరచూ వ్రాస్తూవుంటారు) ద్వారా చాలా గొప్పగా అభివర్ణించారు. భాషలందు గీర్వాణ భాషా అయిన సంస్కృత భాషని రాజ భాషగా ఇలా "భాషలందున రాజ భాష గీర్వాణమై" పేర్కొన్నారు. అంతే కాక వేద [[వేదాంగములు|వేదాంగాలు]] చెప్పబడిన భాషగా కీర్తించారు. ఆది కవి వాల్మీకి నుంచి, ఆది శంకరా చార్యు, [[కాళిదాసు]], విష్ణు శర్మ, భత్రుహరిబతృహరి మొదలగు వారి [[సంస్కృతము|సంస్కృత]] భాషలో చేసిన కావ్య రచనలను కొనియాడినారు. అలాగే సంస్కృతాంధ్ర భాషా కోవిదులు ఐన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న కవులను ఈ కవిత ద్వారా కొనియాడినారు. చివరిగా "... జన్మ ధన్యత నొందగ జగతి నందు... తల్లి భారతి సేవించి తనరి రిలను." వీరిందరూ భరతమాతను సేవించి ధన్యులయినారు అని వివరించారు. పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
 
===స్వప్నలోకం<ref>http://www.andhrabhoomi.net/content/merupu-vijayawada-0/</ref>===