వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''[[వాసిరెడ్డి సీతాదేవి]]''' ([[ఆంగ్లం]]: Vasireddy Seethadevi) ([[డిసెంబర్ 15]], [[1933]] - [[ఏప్రిల్ 13]], [[2007]]) ప్రసిద్ధ తెలుగు నవలా మరియు కథా రచయిత్రి..
==జీవిత సంగ్రహం==
ఈమె [[గుంటూరు]] జిల్లా [[చేబ్రోలు]]లో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య మరియు రంగనాయకమ్మ. చిన్నతనంలోనే [[చెన్నై]] చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా [[హిందీ భాష|హిందీ]] ప్రచారక్,
ఈమె [[నక్సలిజం]] గురించి [[1982]] సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన ''మట్టి మనిషి'' (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
ఈమె నవలల్లో కొన్ని [[తెలుగు సినిమా]]లుగా మరికొన్ని [[దూరదర్శన్]] సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత [[నవలా సాహిత్యము|నవల]] ఆధారంగా [[ప్రజా నాయకుడు]], ప్రతీకారం నవలను [[మనస్సాక్షి]] సినిమాగా, మానినీ మనసును [[ఆమె కథ]] సినిమాలుగా వచ్చాయి. [[మృగతృష్ణ]] నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె
ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు [[1998]] సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.
==అవార్డులు==
* [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం - ఐదు సార్లు
* ఆత్మగౌరవ పురస్కారం
* శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989).
|