ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15:
}}
'''[[ఎస్.జానకి]]''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా [[మలయాళం]], [[కన్నడ]] బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం]]తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. [[తమిళనాడు]] ప్రభుత్వం [[కలైమామణి పురస్కారం]] పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
1957 లో ''విధియిన్ విలయాట్టు'' అనే [[తమిళ సినిమా|తమిళ]] సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.<ref name=timesofindia>{{cite web|title=S Janaki retires from playback singing|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/S-Janaki-retires-from-playback-singing/articleshow/54506885.cms|website=timesofindia.indiatimes.com|publisher=TNN|accessdate=26 September 2016}}</ref>
==జననం మరియు బాల్యం ==
జానకి [[గుంటూరు జిల్లా]], రేపల్లె తాలూకా, [[పల్లపట్ల]] గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి [[ఉపాధ్యాయుడు]], [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] [[వైద్యుడు]]. ఉద్యోగ రీత్యా ఈయన [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లా]]<nowiki/>లోని [[సిరిసిల్ల]]లో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. [[లతా మంగేష్కర్]], [[పి.సుశీల]], [[జిక్కి]], [[పి.లీల]] పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. [[నాదస్వరం]] విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, [[చెన్నై]]లోని
==గాయనిగా తొలినాళ్ళు==
తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో [[టి.చలపతిరావు]]
పాటల్లో మిమిక్రి మిక్స్ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. [[పదహారేళ్ళ వయసు]] చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.
పంక్తి 40:
==వ్యక్తిగత జీవితం ==
జానకి వి.రామ్ప్రసాద్ను వివాహమాడి [[చెన్నై]]లో స్థిరపడ్డారు. రామ్ప్రసాద్ 1990 లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే [[కుమారుడు]] ఉన్నారు.
==పురస్కారాలు==
{| class="infobox" style="width: 25em; text-align: center; font-size: 70%; vertical-align: middle;"
|