కె.జమునారాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కె. జమునారాణి]]''' (మే 17, 1938) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] గాయకురాలు. [[1938]] [[మే 15]]న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేటు అధికారి, తల్లి ద్రౌపది [[వాయులీన]] కళాకారిణి. ఏడేళ్ల వయసులో జమునారాణి చిత్తూరు వి. నాగయ్య చిత్రం '[[త్యాగయ్య]]'లో బాల నటుల కోసం ''[[మధురానగరిలో|మధురానగరి]]<nowiki/>లో'' పాట పాడింది. పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది. 1952లో ఆమె తొలిసారిగా మాడ్రన్ థియేటర్స్ వారి ''వలయపతి'' సినిమాలో కథానాయకి పాడారు. [[తెలుగు]], [[తమిళ భాష|తమిళం]], [[కన్నడ భాష|కన్నడం]], [[మలయాళ భాష|మలయాళం]], సింహళం భాషల్లో ఆరు వేల [[పాట|గీతాలు]] పాడారు. ఆమె [[బ్రహ్మచారిణి]]. 1955లో తమిళ గుళేబకావళి సినిమాలో జమునారాణి పాడిన పాట ఆసయుమ్ ఎన్నేసముమ్ పాటతో విజయవంతమైన పాటల పరంపర ప్రారంభించింది.
 
జమునారాణి తొలిసారి సింహళ భాషలో 1953లో విడుదలైన గుణరత్నం సినిమా సుజాత సినిమాలో పాడింది. ఆ తరువాత సదసులాంగ్, వనమోహిని, సురయ, మాతలాంగ్, వరద కగెడ వంటి సినిమాలలో అనేక [[సింహళ]] పాటలు పాడింది. 1998లో [[తమిళనాడు]] ప్రభుత్వం జమునారాణిని కళైమామని పురస్కారంతో సత్కరించింది. 2002 సంవత్సరానికి అరైనార్ అన్నాదురై పురస్కారాన్ని కూడా అందుకున్నది.<ref>http://www.dailynews.lk/2005/10/15/fea07.htm</ref>
"https://te.wikipedia.org/wiki/కె.జమునారాణి" నుండి వెలికితీశారు