అశ్వినీ దేవతలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''[[అశ్వినీ దేవతలు]]''' పురాణ పురుషులు మరియు [[కవల]]లు. వీరు [[సూర్యుడు|సూర్యుని]]కి, [[ఛాయాదేవి]]కి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. [[మహాభారతం]]లో పాండురాజు పత్ని [[మాద్రి]]కి మంత్ర ప్రభావము వలన [[నకులుడు]] మరియు [[సహదేవుడు]] జన్మించారు. వీరు [[ఆయుర్వేదము|ఆయుర్వేదాన్ని]] [[దక్ష ప్రజాపతి]] నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.
== పురాణ కథనం ==
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు [[కవలలు]]. వీరిసోదరి [[ఉష]]. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు
== హవిర్భాగం పొందుట ==
అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన [[చ్యవన]]మహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన [[సుకన్య]]
== ఋగ్వేదం ==
అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. [[మిథునరాశి|మిథున]] రాసి లోని కేస్టర్, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి. అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు, అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండునత్లు [[ఋగ్వేదము]]<nowiki/>న ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది. వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.
# శయుడను ఋషియొక్క గోవుఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినత్లు సాయపడిరి.
# రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి.
పంక్తి 26:
ఈ అశ్వనిలు మొదట [[కంచర గాడిద]]<nowiki/>లపై ఎక్కి తిరుగుచుండిరట. తరువాత ఋభువు లను [[వడ్రంగులు]] వీరికొక రథమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రథమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, [[మొసళ్ళు]], కట్టినట్లు కొన్ని ఋక్కులలో ఉంది. [[సముద్రము]]<nowiki/>పై ప్రయాణముచేసి తర్వాత రథమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో ఉంది. అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి.
ఋగ్వేదము 1 వ
== ఇవి కూడా చూడండి ==
|