ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28:
}}
'''[[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]]''' స్వాతంత్ర్య సమర యోధుడు, [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[లోక్సభ స్పీకరు]]. ఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. [[పచియప్పా కళాశాల]] నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం [[తిరుపతి]] లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత [[న్యాయవాది]]గా [[1915]] -[[1950]] వరకు నిర్వహించాడు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి [[సత్యాగ్రహం]] మరియు [[క్విట్ ఇండియా]]) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
[[1934]]లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోక్సభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోక్సభ ఎన్నికలలో [[చిత్తూరు లోక్సభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
[[1948]]లో మొదటి
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా [[1966]]లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు [[1978]] [[మార్చి 19]]న [[తిరుపతి]]లో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం [[2007]] సంవత్సరంలో కంచు విగ్రహాన్ని [[తిరుపతి]] పట్టణంలో నెలకొల్పారు.<ref>http://www.hinduonnet.com/2007/04/14/stories/2007041416321800.htm</ref>
ఇతని కుమార్తె
==మూలాలు==
|