దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''[[దక్షిణ విజయపురి]]''' (Vijayapuri South), [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 439., ఎస్.టి.డి.కోడ్ = 08647.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఇది [[నాగార్జున సాగర్]] ఆనకట్టకు [[దక్షిణం]] వైపున్న నివాస ప్రాంతం.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల===
కళాశాలకు[[కళాశాల]]<nowiki/>కు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా [[విశాఖపట్నం]]<nowiki/>లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]]<nowiki/>గారి చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ [[పురస్కారం]] అందుకున్నారు. [10]
===ఎ.పి.ఆర్.జె.సి===
===సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల===
పంక్తి 110:
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల [[స్వర్ణోత్సవాలు|స్వర్ణోత్సవా]]<nowiki/>లు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన పూనారు. ఈ పాఠశాలలో 2014, జూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు. [2] & [6]
===మెహర్ బాబా పాఠశాల===
ఈ పాఠశాల [[రజతోత్సవం|రజతోత్సవ]] వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===పి.టి.జి.పాఠశాల===
 
పంక్తి 126:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#శ్రీ ఏలేశ్వరస్వామివారి ఆలయం:- [[నాగార్జునసాగర్]] జలాశయంలో ఉన్న [[నాగార్జునకొండ మ్యూజియం|నాగార్జునకొండ]] సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి గట్టు ఉంది. ఈ గట్టు శ్రీశైలానికి ఈశాన్య ద్వారంగా ఉంటుంది. సాగర్ డ్యాం నిర్మాణం తరువాత ఈ గట్టు సగానికి పైగా నీటితో నిండి పోయింది. ఈ గట్టు జూలు విప్పి పడుకున్న [[సింహం]] ఆకారంలో ఉంటుంది. ఈ ఏలేశ్వరస్వామి గట్టుపై ఒక వేయి మీటర్ల ఎత్తులో కాత్యాయని, మల్లిఖార్జునస్వామి, మాధవస్వామి, వినాయకుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో కోటి ఒక్క శిల, నూట ఒక్క గుడి, వేయి కవ్వములు ఆడినట్లు శాసనాలు చెప్పుచున్నవి. పూర్వం ఇక్కడ [[మహాశివరాత్రి]]<nowiki/>కి పదకొండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ గట్టుపై వెలసిన పురాతన [[శివాలయం|శివాలయ]]<nowiki/>మైన ఈ ఏలేశ్వరస్వామివారికి, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి సందర్భంగా ఈ గట్టును నాలుగైదు వేలకుమందికి పైగా [[భక్తులు]] దర్శించుచుంటారు.ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు [[అన్నదానం]] నిర్వహించెదరు. [3]&[15]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ [[స్వర్ణోత్సవం|స్వర్ణోత్సవ]] వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ [[ఆలయం]]<nowiki/>లో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ [[ఆలయం]] స్థానిక టి.జంక్షను వద్ద ఉంది. [6]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014, డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఈ ఆలయం "అనుపు"లో ఉంది.
పంక్తి 135:
#శ్రీ తంబిత మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నిర్మాణానికి, 2015, డిసెంబరు-7వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు. [13]
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
#చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై [[విద్యుత్తు]] కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. [14]
#స్థానిక విజయపురిలోని టి-జంక్షనులో ఈ ఆలయాలు నెలకొని యున్నవి:- శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మాతా అన్నపూర్ణేశ్వరీదేవి ఆలయం. శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం. ఈ ఆలయాల ప్రాంగణంలో, 2017, జూన్-3వతేదీ శనివారంనాడు, నవగ్రహ మండపం ప్రాంభించారు. [17]
 
పంక్తి 146:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ బండారు రామకృష్ణ===
దక్షిణ విజయపురి గ్రామానికి చెందిన వీరు, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్‌]]<nowiki/>లోని [[పాలమూరు]] విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించుచున్నారు. ఈ ఫెలోషిప్ క్రింద మంజూరయ్యే నిధులతో, ఇటీవల భార్త[[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన '''ఇ-జాతీయ వ్యవసాయ మార్కెట్ ''' అను అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు ప్రతిష్ఠాత్మక జాతీయ యు.జి.సి. పోస్ట్ డాక్టొరేట్ ఫెలోషిప్‌కు, కామర్స్ విభాగంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికైనారు. జాతీయస్థాయిలో మొత్తం ముగ్గురిని ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొక్కరు. తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన కావడం గమనార్హం. వీరు వ్యవసాయ మార్కెట్ మీద పరిశోధనలు చేసి, దానిని రైతులకు మరింత ఉపయోగకరంగా విస్తరించేలాగా చేయాలని వీరి సంకల్పం. [16]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు