భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
==జననం==
[[అంగీరస|అంగీరస మహర్షి]]కి శ్రద్ధలు జన్మించిన కుమారులలో ఒకరు [[బృహస్పతి]]. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని [[భార్య]] మమత. దేవగురువు అయిన [[బృహస్పతి]] యొక్క భార్య [[తార]]. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత [[గర్భవతి]]<nowiki/>గా ఉండగా,
==కుటుంబం==
పంక్తి 13:
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి|యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
<-------------->నవ బ్రహ్మలలో ఒకడు. [[నవబ్రహ్మలు]] అంటే [[మరీచి]], [[భరద్వాజుడు]], [[అంగీరసుడు]], [[పులస్త్యుడు]], [[పులహుడు]], [[క్రతువు]], [[దక్షుడు]], వసిష్టుడు, [[వామదేవుడు]] అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి ప్రయాగ. ఘృతాచిని చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా [[వీర్యము|రేతస్సు]] జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి ద్రోణుఁడు అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అందురు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనియు అనఁబడును.<----------------------------->
|