నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[నిజాం]] నిరంకుశ పాలనలో [[తెలంగాణ]] ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో [[భూమి]] [[పన్ను (ఆర్థిక వ్యవస్థ)|పన్ను]] విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల పటేలు, పట్వారి మరియు అధికారుల దయాదాక్షిణ్యాలతో రైతులు ఈ పన్నులు చెల్లించేవారు.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.20</ref> ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల పటేలు, పట్వారి మరియు అధికారుల దయాదాక్షిణ్యాలతో రైతులు ఈ పన్నులు చెల్లించేవారు.
 
== మెట్టభూమి ==
 
== మాగాణి భూమి ==
# చెరువులకింది మాగాణి భూమి:
# బావుల కింది మాగాణి భూమి:
# సాగు చేయకున్నా పన్నుల వసూలు:
# చెరువునీరు అందకున్నా పన్నుల వసూలు:
# పర్రె కాలువలు, యాతాలు:
# భూస్వాములు- పన్నుల భారం
 
 
 
== మూలాలు ==