ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 3:
తూర్పున [[శ్రీకాకుళం జిల్లా]]లోని శాలిహుండం నుండి [[విజయనగరం జిల్లా]]లోని రామతీర్థం వరకు, పడమర [[కరీం నగర్]] జిల్లా ధూళికట్ట నుండి [[వైఎస్ఆర్ జిల్లా]]ఆదాపూర్ వరకు [[ఆంధ్రదేశం]] నలుమూలలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్థూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
[[File:Buddhist sites Map of Andhra Pradesh.png|thumb
==బౌద్ధం ఆరంభ కాలంలో==
[[File:Gurubhaktulakonda Buddhist Monastery Remnants at Ramatheertham.jpg|thumb|200px|right| విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద గురబక్తుల కొండ పై బౌద్ధారామం శిథిలావశేషాలు]]
|