రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
family background |
||
పంక్తి 1:
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు '''శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు'''. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]గారి సోదరుడు.
[[బొమ్మ:telugucinema_raghupathivenkayya.JPG|right|thumb|తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు[http://www.telugupeople.com]]]
రఘుపతి వెంకయ్య నాయుడుగారి స్వస్థానం [[మచిలీపట్నం]]. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
రఘుపతి వెంకయ్య స్వస్థానం [[మచిలీపట్నం]]. 1886లో తన 17వ ఏట వెంకయ్య [[ఫొటోగ్రఫీ|ఫొటో]]<nowiki/>లు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు [[సంగీతము|సంగీతం]] వంటి ఆకర్షణలు జోడించేవాడు.▼
▲
1912లో [[మద్రాసు]]లో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు.
తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ ను (''ఆర్.ఎస్.ప్రకాష్''
{{తెలుగు సినిమా సందడి}}
Line 14 ⟶ 16:
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. [[విశ్వామిత్ర]], మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
1941 లో తన
==రఘుపతి వెంకయ్య అవార్డు==
|