స్వామి రామానంద తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎యవ్వనం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనవరి 14, 1930 → 1930 జనవరి 14 using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[స్వామి రామానంద తీర్థ]]''' ([[అక్టోబర్ 3]], [[1903]] - [[జనవరి 22]], [[1972]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[హైదరాబాదు|హైదరాబాద్]] సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్[[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంట్ సభ్యు]]<nowiki/>డు, సన్యాసి.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటేష్ భావు రావు ఖెడ్గేకర్. ఈయన [[అక్టోబర్ 3]], [[1903]]లో [[గుల్బర్గా జిల్లా]], జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించటంతో బంధువుల ఔదార్యంతో తన విద్యాభ్యాసాన్ని సాగించవలసి వచ్చింది. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు. గాంధీజీ ప్రారంభించిన [[సహాయ నిరాకరణ ఉద్యమం]]లోఉద్యమంలో పాల్గొని బడికి గాంధీ టోపి వేసుకుని వెళ్ళి తన నిరసన తెలిపి కొంత కాలం చదువుకు సెలవిచ్చాడు. తరువాత [[కాంగ్రెస్]]లో చేరాడు. తన ఇరవై ఒకటో యేడాది తరువాత చదువుపై దృష్టి పెట్టి ఎం ఏ పట్టా సాధించాడు.
 
== యవ్వనం==
కొంత కాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ ఎం జోషి కార్మికోద్యమంలో పాల్గొన్నాడు. 1926 లో [[ఢిల్లీ]]లో ఉండగా పాక్షిక [[పక్షవాతం|పక్షవాతానికి]] గురై కొంత కాలానికి కోలుకున్నాడు. తన ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. ఈ దరిమిలా [[హైదరాబాదు రాష్ట్రం]]లో హిందువులపై జరుపుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం, హిందూ ఉన్నత పాఠశాల స్థాపపనకు నిరాకరించింది. ఐతే ఓ లొసుగును ఉపయోగించుకుని ప్రాథమిక పాఠశాలను విస్తరించి ఉన్నత [[పాఠశాల]] నెలకొల్పాడు. ఆ స్కూల్ ప్రప్రథమ ప్రధానోపాధ్యాయుడిగా రామానంద తీర్థను నియమించడం జరిగింది.
 
1930 జనవరి 14 లో ఆయన సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికే అంకితమైయ్యారు.