సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
|birth_name = సుందర రాజన్
|birth_date = 25 - డిసెంబర్ - 1947
|birth_place = కట్టుబడి పాలెం, ఆంధ్ర ప్రదేశ్, భాతదేశంభారతదేశం.
|known = సద్గురు, జ్ఞాన బ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, సత్సంగ ప్రచారమణి, సనాతన ధర్మ దీపికాధారి, చైతన్య భగవద్గీత ప్రకాశకులు.
|father = శ్రీ పెరుంబుదూరు వేంకట శేషాచార్యులు
పంక్తి 79:
==ఆధ్యాత్మిక స్పూర్తి - అఖండ కీర్తి==
నలబై ఐదు సంవత్సరాల క్రితం మాట ...
సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సంమజానికి వాటిని అందిద్దా మనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివ్రుది చెందిన [[విజ్ఞాన శాస్త్రం]] నూతన తరాన్ని వినూత్న సంశాయాలలో ముంచెత్తింది. అర్ధం లేని [[భౌతిక వాదం|భౌతికవాదం]], జనులలో పెరిగిన అలసత్వం - అన్నీ కలసి జీవితాన్ని శోభింప చేసే విజ్ఞాన మణులను వెదజల్లే వేదాంత శాస్త్రాన్ని కాలక్షేపం స్థాయికి దించాయి.
ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన [[భారతదేశం|భారత దేశము]] 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్ఫూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మద్య నున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహూద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడూ చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన [[గంగా|గంగా నది]] ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది.
శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించారు.<ref>{{cite web
| url = http://www.sundarachaitanyam.in/AboutSwamiji.html
పంక్తి 87:
|accessdate=2016-10-13
}}
</ref>. 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22 [[మురళీ కృష్ణ|శ్రీ కృష్ణుడు]] ఆలయాలను, [[ధ్యాన|ధ్యానం]] మందిరాలను నిర్మించి, 'గిరిధారి' మాసపత్రిక ద్వారా, [[టి.వి.|టెలివిజన్]] ద్వారా ఆడియో, [[వీడియో|వీడియో]] [[సి.డి.|కంపాక్ట్ డిస్క్]] ల ద్వారా ఆర్శవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు.
 
==ఆశ్రమ స్వీకారం==
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది. అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
 
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా [[హైదరాబాద్|హైదరాబాదు]] సుందర చైతన్యాశ్రమం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యంది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్తలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి [[కల్పవృక్షం|కల్పవృక్షము]]. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని [[ఆలయం|దేవాలయం]], నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మెలన మైన సుందర చైతన్య మహోధ్యమానికి సంకేతాలు.
 
2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
 
==చైతన్య శంఖారావం==
ఒక [[యుద్ధం]] రణరంగంలో ముగిసి ఉండవచ్చు. కాని, అది పుట్టింది మాత్రం ఒక వ్యక్తీ మనస్సులోనే. మార్పు అనేది సంభవమైతే అది సమాజంలో కాదు. వ్యక్తిలో. వ్యక్తీ ఆలోచనా సరళి మారితే వ్యక్తీ ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. మనసు మారితేనే మనుగడ మారుతుంది. మనిషి మారితేనే సమాజం మారుతుంది.
*సుందర సత్సంగాలు:
మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ అందించ బడే పలు రకాల సిద్ధాంతాలు, సందేశాలు, మాయలు, మహిమలు మనిషిని చుట్టూ ముట్టి మభ్య పెడుతున్న ఈ గందరగోల పరిస్థితులలో, అసలు ఇన్ని రకాల ఆలోచనల వెనుక ఉన్న ఆంతర్య మేమిటి? అది పుట్టిన దెక్కడి నుంచి? పయనిస్తున్నదే తీరానికి? ఇంతకీ మోక్ష మంటే ఏమిటి? దానికి మార్గ మేది? - ఇటు వంటి సహజ, అనివార్య సంశాయాలకు సహేతుకమైన సశాస్త్రీయ మైన సమాదానాలను అందిస్తూ, విచారము - [[అనుభవము|అనుభవం]] - ప్రచారము - ఈ మూడింటిని లక్ష్యంగా కలిగిన సుందర సత్సంగాలను శ్రీ స్వామీజీ నలభై సంవత్సరాల క్రితమే రాష్ట్ర మంతటా నెలకొల్పారు. కుల తత్వాల నదిగమించి, 'నాకులం ఒక్కటే - సానుకూలం' అనే గురుదేవుని అడుగు జాడల్లో ఏకాత్మ భావంతో సత్సంగీయులు అందరూ జీవిస్తున్నారు.
 
*చైతన్య మాతృ మండలి:
గృహలక్ష్మి గృహానికి మూల స్తంభం వంటిది. ఆ కల్పవల్లి నీడ లోనే గృహం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. బిడ్డలకు [[అమ్మ]] ఒడి ప్రథమ [[బడి|పాఠశాల]]. అవగాహన గల తల్లులు ఇంటిని శాంతి నిలయం చేయగలరన్న మహోన్నత ఆశయంతో ముందు మాతృ మూర్తులను తీర్చిదిద్దే ప్రయత్నంలో శ్రీ స్వామీజీ అన్నీ [[గ్రామాలలో|గ్రామం]], [[పట్టణాలలో|పట్టణం]] ' చైతన్య మాతృమండలి' స్థాపించారు. నిత్యమూ స్వాధ్యాయంతో, సేవా కార్యక్రమాలతో చైతన్య మాతృ మండలి ఆదర్శవంతంగా శోభిస్తూ ఉంది.
 
*చైతన్య యువత:
గోడ యొక్క గొప్పదనం ఇటుకల మీద ఆధారపది ఉన్నట్లు, [[దేశం]] యొక్క స్థిరత, ఐక్యత, పురోగతి [[యువత]] మీద ఆధారపడి ఉంది అన్న ఉధేశంతో 'చైతన్య యువత' విభాగాన్ని శ్రీ స్వామీజీ నెలకొల్పి యువతను క్రమశిక్షణతో[[క్రమశిక్షణ]] తో, సంయమనంతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో ప్రగతి మార్గంలో నడుపుతూ ఉన్నారు. ప్రేమతో, సేవా భావంతో, చరిస్తూ, వారు నమ్ముకున్న విలువల వైశిష్ట్యాన్ని, ఈ మార్గంలో వారికి కలిగిన సంతృప్తిని అందరికి అందించాలని పూర్ణ హృదయంతో ప్రయత్నించడమే కర్తవ్యంగా పెట్టుకుని, భావి తరాలకు ఆశాజ్యోతులుగా చైతన్య యువత వేల్గొందుతూ ఉంది.
 
*గిరిధారి:
సర్వ వీదాంతవేదాంత సారంగా, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారంగా, అనుభావామ్రుతాన్ని చక్కటి వ్యాసాల రూపంలో, కథల రోపంలో కవితల రూపంలో, ప్రశ్నోత్తర రూపంలో నింపి శ్రీ స్వామీజీ గత 30 సంవత్సరాలుగా ఆంధ్రావనికి మాసం మాసం అందిస్తున్న అమృత కలషమే గిరిధారి. 20,000 మంది జీవిత సభ్యులను కలిగిన గిరిధారి [[ఆధ్యాత్మిక మాస పత్రిక|ఆధ్యాత్మిక పత్రికలు]] పాటకులను నిత్యమూ చైతన్యవంతం చేస్తూ, ఆనంద తీరాలకు తరలిస్తూ ఉంది.
 
==పశ్చిమంలో యతి పాదం==
అమెరికా లోని భక్తుల ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామీజీ 1998 సెప్టెంబరులో ప్రథమంగా [[అమెరికా|అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశం పర్యటించారు. సనాతన ధర్మ వైభవ కేతనాన్ని అమెరికాలో రెపరెప లాడిచారు. [[చికాగో]], [[డెట్రాయిట్]], క్లీవ్ లాండ్, ఓర్లాండో మొదలైన నగరాలలో జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి జనులను అమితంగా స్పందింప జేశారు.
Chicago people get another Vivekananda-like saint to expound Advaita Vedanta. Saint thrills Chicago Audience with mesmerizing philosophical discourses. 'Advaita Vedanta delivered to the common man in simple, palatable terms' - అనే శీర్షికలతో [[దిన పత్రికలు|దినపత్రికలు]] పూజ్య స్వామీజీని శ్లాఘించాయి.
 
==అపురూప విజ్ఞాన వేది - అసమాన కవితా పయోనిధి==
శ్రీ స్వామివారు తమ దివ్య భోదలతో అలసి పయిన జీవితాలలో ఆశలతలను పుయిస్తున్నారు. అలుపెరుగని కంటంతో మానవాళి అశాంతి తలుపులను ముయిస్తున్నారు. వారికున్న శ్రావ్యమైన గాత్రం, గాన గంధర్వ వైదుష్యం అసమానము, అనితర సాధ్యము. మైదానాలనే తరగతి గదులుగా మార్చి లోతైన [[ఉపనిషత్|ఉపనిషత్తు]] రహస్యాలను శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసిన ఖ్యాతి శ్రీ స్వామీజిది. వారి [[భాష]], బాణీ అద్భుతం. వారి గళం, కలం ఒక దానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఒక దాని నొకటి మించి పోవాలనుకుంటాయి.
[[వేదాంత|వేదాంతం]] సాహితీ ప్రపంచలో, తాత్విక భావనా జగత్తులో పూజ్య స్వామీజీ అపురూప విజ్ఞాన వేది. అసమాన కవితా పయోనిధి. గహన మైన వేదాంత విషయాలను సాధారణ మానవులకు కూడా అవలీలగా, అవలోకగా అందించే వారి అసాధారణ వైదుష్యం అనుపమానము, అద్భుతము. అసామాన్య పాండిత్యంతో, అద్భుత రచనా పటిమతో శతాధిక గ్రంథాలతో పాటు చైతన్య [[భాగవతం|మహాభాగవతం]], చైతన్య [[రామాయణం|రామాయణము]], చైతన్య [[మహాభారత|మహా భారతము]] గ్రంథాలను ప్రసాదించిన శ్రీ సుందర చైతన్యనందుల వారు ఎప్పుడెప్పుడా అని ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూసిన చైతన్య భగవద్గీత గ్రంథాన్ని వాసుదేవుని ప్రసాదంగా సహృదయ లోకానికి సమర్పించి సంతర్పణం చేశారు. వేదమాతకు నీరాజనాలు అర్పించారు.
 
==చైతన్య దీప్తి==
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు