సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Raghuveer Onbv (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Raghuveer Onbv (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 79:
==ఆధ్యాత్మిక స్పూర్తి - అఖండ కీర్తి==
నలబై ఐదు సంవత్సరాల క్రితం మాట ...
సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సంమజానికి వాటిని అందిద్దా మనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివ్రుది చెందిన [[విజ్ఞాన శాస్త్రం]] నూతన తరాన్ని వినూత్న సంశాయాలలో ముంచెత్తింది. అర్ధం లేని
ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన [[భారతదేశం|భారత దేశము]] 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్ఫూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మద్య నున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహూద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడూ చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన [[గంగా|గంగా నది]] ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది.
శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించారు.<ref>{{cite web
పంక్తి 87:
|accessdate=2016-10-13
}}
</ref>. 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22
==ఆశ్రమ స్వీకారం==
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది. అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా [[హైదరాబాద్|హైదరాబాదు]] సుందర చైతన్యాశ్రమం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యంది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్తలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి
2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
పంక్తి 102:
*చైతన్య మాతృ మండలి:
గృహలక్ష్మి గృహానికి మూల స్తంభం వంటిది. ఆ కల్పవల్లి నీడ లోనే గృహం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. బిడ్డలకు [[అమ్మ]] ఒడి ప్రథమ [[బడి|పాఠశాల]]. అవగాహన గల తల్లులు ఇంటిని శాంతి నిలయం చేయగలరన్న మహోన్నత ఆశయంతో ముందు మాతృ మూర్తులను తీర్చిదిద్దే ప్రయత్నంలో శ్రీ స్వామీజీ అన్నీ
*చైతన్య యువత:
పంక్తి 108:
*గిరిధారి:
సర్వ వేదాంత సారంగా, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారంగా, అనుభావామ్రుతాన్ని చక్కటి వ్యాసాల రూపంలో, కథల రోపంలో కవితల రూపంలో, ప్రశ్నోత్తర రూపంలో నింపి శ్రీ స్వామీజీ గత 30 సంవత్సరాలుగా ఆంధ్రావనికి మాసం మాసం అందిస్తున్న అమృత కలషమే గిరిధారి. 20,000 మంది జీవిత సభ్యులను కలిగిన గిరిధారి
==పశ్చిమంలో యతి పాదం==
అమెరికా లోని భక్తుల ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామీజీ 1998 సెప్టెంబరులో ప్రథమంగా [[అమెరికా|అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశం పర్యటించారు. సనాతన ధర్మ వైభవ కేతనాన్ని అమెరికాలో రెపరెప లాడిచారు. [[చికాగో]], [[డెట్రాయిట్]], క్లీవ్ లాండ్, ఓర్లాండో మొదలైన నగరాలలో జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి జనులను అమితంగా స్పందింప జేశారు.
Chicago people get another Vivekananda-like saint to expound Advaita Vedanta. Saint thrills Chicago Audience with mesmerizing philosophical discourses. 'Advaita Vedanta delivered to the common man in simple, palatable terms' - అనే శీర్షికలతో
==అపురూప విజ్ఞాన వేది - అసమాన కవితా పయోనిధి==
శ్రీ స్వామివారు తమ దివ్య భోదలతో అలసి పయిన జీవితాలలో ఆశలతలను పుయిస్తున్నారు. అలుపెరుగని కంటంతో మానవాళి అశాంతి తలుపులను ముయిస్తున్నారు. వారికున్న శ్రావ్యమైన గాత్రం, గాన గంధర్వ వైదుష్యం అసమానము, అనితర సాధ్యము. మైదానాలనే తరగతి గదులుగా మార్చి లోతైన
==చైతన్య దీప్తి==
|