మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మారేపల్లి రామచంద్ర శాస్త్రి''' ([[నవంబరు 3]], [[1874]] - [[సెప్టెంబరు 9]], [[1951]]) తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలొ ముఖ్యులు. సేవకు మారుపేరు శాస్త్రిగారు. మారేపల్లి వారిని విశాఖ ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.513.</ref>
 
==బాల్యం==
వీరు [[కృష్ణా జిల్లా]], కనకపల్లి అగ్రహారంలో [[నవంబరు 3]], [[1874]] లో జన్మించారు. కనక దుర్గమ్మ, శ్రీరాములు వీరి తల్లిదండ్రులు. శాస్త్రి గారు పుట్టింది [[కృష్ణా జిల్లా]] అయినా విశాఖపట్టణాన్నే తన స్వంత ఊరు చెసుకున్నారు. [[ప్రాథమిక విద్య]] కనకపల్ల గ్రామంలోనూ, కళాశాల విద్య [[కాకినాడ]] , [[విశాఖ]]<nowiki/>లోనూ సాగింది. 1893 లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్,ఎ క్లాసులో చేరడనికి శాస్త్రిగారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. విద్యార్థిగా, విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రిగారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చాడు.
Line 22 ⟶ 23:
 
1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు. 1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు. 1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన కారాగార శిక్ష విధించబడింది.
 
==సాహిత్య రంగం==
1904 లో "కళాభిలాషక కావ్యమాలిక" పేరున పలు గ్రంధాలు ప్రచురించారు. 1926 లో వీరి అధ్యక్షతన "కవితా సమితి" ఆవిర్భవించింది. మహోద్యమం వంటి రామచంద్ర కవి గారు [[1951]], [[సెప్టెంబరు 9]]న లో పరమ పదించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}