వెంట్రప్రగడ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Viggu, పేజీ వి.రామారావు ను వెంట్రప్రగడ రామారావు కు తరలించారు: పూర్తిపేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
'''వెంట్రప్రగడ రామారావు''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> [[హైదరాబాద్]] పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)]</ref>
==రాజకీయ జీవితం==
ఆయన [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణాజిల్లా]]లో గల [[మచిలీపట్నం]] దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]]<nowiki/>లో పనిచేశారు. ఆయన స్వస్థలం [[మచిలీపట్నం]] అయినా [[హైదరాబాద్]] బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.
 
==ప్రారంభ జీవితం==
ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.
రామారావు, [[కృష్ణా జిల్లా]], [[పెదపారుపూడి]] మండలం [[వెంట్రప్రగడ]]లో, [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి అప్పారావు హోమియో వైద్యుడు కావడంతో కొంత కాలం పాటు మండవల్లిలో ఉన్నారు. మచిలీపట్నంలో కళాశాల విద్య పూర్తయ్యాక, హైదరాబాదులోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో న్యాయవాద విద్య పూర్తిచేశారు. కొద్దికాలం పాటు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]]లో పనిచేశారు. ఆయన స్వస్థలం [[మచిలీపట్నం]] అయినా [[హైదరాబాద్]] బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.
 
==రాజకీయ జీవితం==
ఆయన21 ఏళ్ల ప్రాయంలో 1956లో రామారావు జనసంఘ్ లో సభ్యునిగా చేరారుచేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనసంఘ్ విస్తరణకు విశేషకృషి చేశారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్రాష్ట్ర ప్రెసిడెంట్విభాగానికి గాఅధ్యక్షుడిగా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.
 
==శాసన మండలి సభ్యులుగా==
ఆయన హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో తిరిగి ఎన్నికై, 19 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా సేవలందించారు. 1984లో అప్పటి [[ఎన్టీఆర్‌]] ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే వరకు రామారావు బీజేపీ పక్ష నేతగా శాసనమండలిలో బాధ్యతలు నిర్వర్తించారు. పలు లెజిస్లేటివ్‌ కమిటీలలో సభ్యునిగా కొనసాగారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 1993లో ఆంధ్రప్రదేశ్ భాజపా పార్టీ పగ్గాలు చేపట్టి, 1997 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతర కాలంలో పార్టీ జాతీయ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. 2002లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో భాజపా భాగస్వామిగా ఉన్న కాలాల్లో రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయపు సెనేట్‌ బాధ్యతలు నిర్వహించారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో ఎన్నికైనారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 2002- 2005 మధ్య కాలంలో [[సిక్కిం]]కు [[గవర్నర్]]గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది [[తెలుగు ప్రజలు|తెలుగు]]<nowiki/>వారిలో ఒకరు.
 
==సిక్కిం గవర్నర్ గాగవర్నరుగా==
ఆయన ఆగస్టు 2002 న సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా భారత రాష్ట్రపతిచే నియమింపబడ్డారు.
ఆయనవాజపేయి ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966హయాంలో, 1972,ఆయన 1978ఆగస్టు మరియు2002 1984 లలో ఎన్నికైనారు. ఆయనసిక్కిం పార్టీరాష్ట్ర ఫ్లోర్గవర్నరుగా లీడరుగాభారత కూడారాష్ట్రపతిచే వ్యవహరించారునియమింపబడ్డారు. 2002- 2005 మధ్య కాలంలో [[సిక్కిం]]కు [[గవర్నర్]]గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది [[తెలుగు ప్రజలు|తెలుగు]]<nowiki/>వారిలో ఒకరు.
 
==మరణం==
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు [[జనవరి 17]] [[2016]] ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో మరణించారు.<ref>{{cite web|url=http://www.telangananewspaper.com/sikkim-former-governor-rama-rao-died/ |title=Sikkim former Governor Rama Rao died|publisher=TelanganaNewspaper}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{reflist}}
 
[[వర్గం:1935 జననాలు]]