టి.టి.కృష్ణమాచారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12:
}}
'''తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి''' (1899–1974) 1956 నుండి 1958 వరకు, తిరిగి 1964 నుండి 1966 వరకు రెండు పర్యాయాలు భారతదేశ విత్త మంత్రిగా పనిచేశాడు. 1956లో స్థాపించబడిన స్వతంత్ర భారతదేశపు తొలి ఆర్ధిక విధాన కేంద్రము, కొత్త
== ప్రారంభ జీవితం ==
టి.టి.కృష్ణమాచారి 1899లో [[చెన్నై|మద్రాసు]] నగరంలో ఒక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి. కృష్ణమాచారి మద్రాసు కైస్తవ కళాశాలలో పట్టబధ్రుడయ్యాడు.<ref>https://books.google.com/books?id=xcbBEHHI-90C&lpg=PA367&dq=T.%20T.%20Krishnamachari&pg=PA368#v=onepage&q=T.%20T.%20Krishnamachari&f=false</ref> 1928లో కృష్ణమాచారి టిటికె గ్రూపును ప్రారంభించాడు.ఇది భారతీయ వ్యాపారసమాఖ్య. ప్రెస్టేజ్ బ్రాండుకు గాను పేరుగాంచినది.
== రాజకీయ జీవితం ==
టి.టి.కృష్ణమాచారి తొలుత మద్రాసు
== తర్వాత జీవితం ==
ముంధ్రా స్కాండల్ వెలుగుచూసినప్పుడు, అందులో స్పష్టంగా కృష్ణమాచారి పాత్ర ఉండటంతో, 1958 ఫ్రిబవరి 18న విత్తమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.<ref>http://www.indianexpress.com/news/the-mundhra-affair/397317/0</ref> 1962లో తిరిగి లోక్సభకు ఎన్నికైనప్పుడు [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహార్ లాల్ నెహ్రూ]] ఈయనకు విత్తమంత్రిత్వ శాఖ కాకుండా మరే శాఖైనా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు<ref>http://india.blogs.nytimes.com/2012/05/09/long-view-indias-very-first-corruption-scandal/?_r=0</ref> 1964లో తిరిగి విత్త మంత్రి అయి ఆ పదవిలో 1966 దాకా కొనసాగాడు. పదవీ విరమణ చేసిన తర్వాత 1974లో వృద్ధాప్య కారణాలతో మరణించాడు.
ఈయన మరణం తర్వాత చెన్నైలోని మౌబ్రే రోడ్డును టిటికె రోడ్డుగా నామకరణం చేశారు.
|