గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి''' ( [[ఫిబ్రవరి 13]], [[1913]] - [[డిసెంబరు 23]], [[1997]]) సుప్రసిద్ధ పండితులు.
== జననం ==
వీరు [[1913]], [[ఫిబ్రవరి 13]] వ తేదీన [[గుంటూరు జిల్లా]] లోని [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] గ్రామంలో [[కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి]] మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
 
వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద [[సంస్కృతం]] అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలు రచించారు. [[కేనోపనిషత్తు]], [[కఠోపనిషత్తు]], [[ప్రశ్నోపనిషత్తు]], [[మండకోపనిషత్తు]], [[మాండుక్యోపనిషత్తు]], [[తైత్తరీయోపనిషత్తు]], [[ఐతరేయోపనిషత్తు]] మొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు.
పంక్తి 8:
 
== మరణం ==
వీరి [[1997]], [[డిసెంబరు 23]] తేదీన [[గుంటూరు]] శ్రీసదనంలో సిద్ధిపొందారు.
==రచనలు==
వీరు 70 పైగా రచనలు చేశారు.