రాజగిరి: కూర్పుల మధ్య తేడాలు

70 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి మూలాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
| footnotes =
}}
{{బౌద్ధ పర్యాటక ప్రాంతాలు}}
భారత రాష్ట్రమైన [[బీహార్]] లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం '''రాజగిరి'''. రాజగిరి నగరం [[మగధ సామ్రాజ్యము]] యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు '''రాజగృహ''', '''గిరివ్రజం'''. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది<ref>Jain Dharma ka Maulik Itihas Part-1, Ed. Acharyashri Hastimalji Maharaj, 1971 p. 739-742</ref>, మరియు పేరొందిన [[:en:Atanatiya Sutta|అతనతియ సుత]] (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది. రాజగిరి రైలు మరియు రోడు మార్గాలచే భక్తియార్పూర్ వయా పాట్నాకు అనుసంధానించబడింది. రాజగిరి [[పాట్నా]] మరియు మొకమెహ్ రెండింటి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. భారతీయ రైల్వే నేరుగా రాజగిరి నుండి న్యూఢిల్లీ కి షరంజీవి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది.
 
80,309

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213123" నుండి వెలికితీశారు