మాదిగ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: కు → కు , గా → గా , కూడ → కూడా , సంబందిం using AWB |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
<big>''మాదిగ''</big> ప్రస్తుత సమాజంలో తక్కువగా చూడబదుతున్న జనాంగము, దీనికి సంబంధించి వాస్తవ చరిత్రను పరిశీలించాలి, దాని అర్డం వివరంచాలి మాదిగ అంటే <big>మహా+ఆదిగ = మాదిగ</big> అవుతుంది. <big>"మహా" అంటే గొప్ప</big> అని అర్ఢం, <big>ఆదిగ అంటే మొదటిగా అని అర్ధం, </big> వెరసి <big>అనాదిగా ఉన్న గొప్ప జనము.</big> చరిత్ర : సింధూ నాగరికత, అప్పటి జీవన స్థితి-గతులు పరిశీలించాలి. మన దేశంలో మూలవాసులు, సింధూ నాగరిక
మానసికంగా హింసించారు, భౌతికంగా స్త్రీలను, ఊహతీతంగా దహనాలు, మానభంగాలు, చివరికి భానిసలుగా మార్చారు, అప్పటినుండీ ఇప్పటివరకు దళితులుగా మిగిలిపోయారు.
▲మానసికంగా హింసించారు, భౌతికంగా స్త్రీలను, ఊహతీతంగా దహనాలు, మానభంగాలు, చివరికి భానిసలుగా మార్చారు, అప్పటినుండీ ఇప్పటివరకు దళితులుగా మిగిలిపోయారు.https://www.youtube.com/watch?v=XinfOaOQuAo
ఇది ఒక చారిత్రిక సత్యం, ఆర్యులు కల్పించిన కధలతో, సింధూ హింధూ గా మారింది, అది ఒక వ్యవస్థగా మారి, నేడు రాజ్యంగానికి రాజ్యానికి, కుల వ్యవస్థ ప్రముఖ పాత్రగా రాజ్యాలేలుతున్నాయి, అసలు జనాంగము భారతజాతి వారసులు ఏమీ కానివారిగా ఏమీ లేనివారిగా అగ్రకుల అహంకారుల చేతుల్లో ఖీలు బొమ్మల్లా బరుకున్నరు. వీరి ఆధిపత్యం అంతరించాలింటే ముందు దళితులంతా బ్రాహ్మణ వాదనికి, మనువాదనికి, సంప్రదాయాలకి స్వస్తి చెప్పలి, వారి దేవుళ్ళకు మొక్కడం మానేయాలి. దళితుల్ని గుదిలొకి రానివ్వని గుడులను దళితులే క్విట్ టెంపుల్స్ అనే నినాదంతో బహిష్కరించాలి మేము తక్కువ జాతివారము అనే మనువాద మానసిక కట్టు భానిసత్వంలోనుండి బయతకు రండి మనుషుల్లో, మనసుల్లో అంతరాలను స్రుష్టించి, మన ఉనికిని, అసలైన్ మన సంస్క్రుతిని నాశనం చేసిన క్రూరులు ఆర్యులు, ఆ ఆర్య సంప్రదాయమే నేటికీ బ్రాహ్మణ వాదంగా, చాతుర్వణ వ్యవస్థగా దినదినమూ నీతిమలిన కుహనా సంప్రదాయాలన్నీ నేడు సంప్రదాయలుగా, అగ్రభాగాన ఉంటూ, స్వజనులను, దౌర్భాగ్య జీవులుగా మార్చాయి. లౌకికవదులంతా కలసి ఈ వర్ణ వ్యవస్థను రూపుమాపితే గాని, మన దేశాన్ని పీడిస్తున్న ఆనాటి ఆర్య వాదం మనషుల్లో అంతరాలను పెంచుతూనే ఉంది. సమసమాజ స్థాపన కోసం..ఆర్య /బ్రాహ్మణ వాదం అంతంకవల్సిందే.
Line 9 ⟶ 8:
సుమేరియన్ నాగరికత క్రీ.పూ. 6000 నుండి క్రీ.పూ. 2000 వరకు వర్ధిల్లింది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో వారు అక్షరాల వ్రాతకు అభివృద్ధి చేసినట్లనిపిస్తుంది. ఆ వ్రాతల రికార్డుల ప్రకారం వారు "మాగన్", "దిల్మన్", "మెలూహా" - అనే మూడు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. వీటిలో మాగన్ అనేది ఈజిప్టు ప్రాంతమని, దిల్మన్ అనేది బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ ప్రాంతమని చరిత్రకారులు అభిప్రాయం. మూడవది అయిన మెలూహా గురించి ఏకాభిప్రాయం లేదు. ఇది సింధు లోయ నాగరికతను సూచించే ప్రదేశమని ఒక బలమైన అభిప్రాయం ఉంది. "మే-లాహ్-హా" అనే సుమేరియన్ పదానికి, "మెటకమ్" (ఉన్నత స్థానం) అనే ద్రవిడ పదానికి, "మ్లేచ్ఛ" అనే సంస్కృత పదానికి, "మలాహా" (నావికుడు) అనే ఉర్ధు పదానికి సంబంధం ఉన్నదని ఒక అభిప్రాయం. ఇలా చూస్తే ఈ "మెలూహా" అనేది సింధునదీలోయలో వర్ధిల్లిన నాగరికతతో వారికున్న సంబంధాలను బట్టి సుమేరియన్ నాగరికత, సింధు లోయ నాగరికత ఒకే కాలానికి చెందినవి కావచ్చును. అయితే సింధు లోయ నాగరికత అంతమైన తరువాత "మెలూహా" అనే పదం వాడకం కొనసాగింది. ఆ తరువాతి సమయంలో అది ఈజిప్టు, ఆఫ్రికా ప్రాంతాలను సూచించినట్లు అనిపిస్తున్నది.
షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం '''మాదిగ '''. ఈ కులస్తులు పూర్వం చనిపోయిన పశువుల తోలుతీసి చెప్పులు కుట్టడం, చావులకు, పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. '''రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16% మాదిగలున్నారు'''. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు. నీతి మతం ఐతే కులం మాదిగ అవుతుంది అని శ్రీ పోతులూరి వీర భ్రహ్మం గారు ఆఅన్నారు. neethi matham ayithe kulam madiga annaru bramamgaru.
|