గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 109:
[[వజ్రాలు|వజ్రాల]] గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్ ప్రతినిధిగా ఆసఫ్జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది.
[[File:Designe on main door way.JPG|thumb|right|గోల్కొండ కోట ప్రధాన ద్వారం పైన నగిషీ... స్వంత కృతి]]
==ఇవి కూడా చూడండి==
|