వెంపటి చినసత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, [[వెంపటి పెదసత్యం]]ల వద్ద అభ్యసించారు. [[చెన్నై]]<nowiki/>లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు.
 
[[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో[[చెన్నై]]లో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. [[వైజయంతిమాల]], [[ప్రభ]], పద్మామీనన్, [[వాణిశ్రీ]], ఎన్టీఆర్‌ కుమార్తెలు [[పురంధేశ్వరి]], [[భువనేశ్వరి]] వారి శిష్యులే.
 
1947లో[[1947]]లో [[మద్రాసు]]<nowiki/>కు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో[[1984]]లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో[[2011]]లో హైదరాబాదులో[[హైదరాబాదు]]లో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు వచ్చింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/వెంపటి_చినసత్యం" నుండి వెలికితీశారు