సంతానం (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 15:
==సంక్షిప్త చిత్రకథ==
రంగయ్య (ఎస్.వి.రంగారావు) అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి(బేబి విజయలక్ష్మి, శ్రీరంజని), రాము (అక్కినేని నాగృశ్వరరావు), బాబు (చలం) అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. సంతానం ముగ్గురూ కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. వీరు విడిపోకముందు అక్క లక్ష్మి చిన్న తమ్మున్ని నిద్రపుచ్చుతూ 'నిదురపోరా తమ్ముడా' అని జోల పాడుతుంది. ఈ పాటే కధకు కీలకం. ఒక ఇరవై యేళ్ళు గడిచాక ఇదే పాట వారిని ఏకం చేస్తుంది.
==పాటలు==
|