పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[గుంటూరు]], [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో అధ్యాపకునిగా పనిచేశాడు. [[నవ్యసాహిత్య పరిషత్తు]], ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు.
==రచనలు==
# శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు