ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

ఒక్క ఒగ్గు కథ కళాకారుని పెరును జతపరిచాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని [[డమరుకం|డమరు]]<nowiki/>కాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీ మల్లన్న, బీరప్పకథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ, డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు [[కరీంనగర్]] రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీ వివరించారు.
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్కచుక్కా సత్తయ్య]].
మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య , జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
 
వీరిలో చుక్కచుక్కా సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.
 
==కథావాయిద్యాలు ==
పంక్తి 70:
 
==ఒగ్గు కథకు ఈ పేరెలా వచ్చింది?==
వీర భద్రుడూ, మల్లి ఖార్జునుడు వీరి చేతుల్లో వుండే వాయిద్యం డమరుకం ( అంటే జగ్గు) ధరించేవారు. చుక్కచుక్కా సత్తయ్య గారి పెద్దలు, రెండు వందల సంవత్స
రాల క్రితం మల్లిఖార్జునుడు ఇచ్చినటు వంటి గొర్రెలను కాచు కుంటూ ఈ జగ్గు పైనే, అడవులలో చెట్ల క్రింద ఒగ్గు కథలు చెప్పే వారట. రాను రాను ఈ జగ్గుతో చెప్పే బగ్గు కథ ఒగ్గు కథగా రూపాంతరం చెందింది.
 
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు