'''యశోదా రెడ్డి''' (5 [[ఆగష్టు 5]], [[1925]] – 18 [[ఫిబ్రవరి 18]], [[1983]]) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1962 నుండి 1967 వరకు [[3వ లోక్సభలోలోకసభ సభ్యులు|3వ లోక్సభ]]లో [[కర్నూలు లోక్సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గానికి]] ప్రాతినిధ్యం వహించింది.
ఈమె 1956 నుండి 1962 వరకు మరళామరలా 1967 నుండి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు[[రాజ్యసభ]]కు ఎన్నికైంది.<ref name="rs">{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/r.pdf|title=RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003|accessdate=27 October 2017|publisher=RS Secretariat New Delhi}}</ref>