సురినామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 366:
కరివిజనే జిల్లాలో సురినామ్ నదిపై మీద పారమరిబో మరియు మీర్జోర్గ్ మధ్య " జూల్స్ విజ్డెన్బోస్చ్ వంతెన "వంతెన నిర్మించబడింది. ఈ వంతెన ప్రెసిడెంట్ జూల్స్ ఆల్బర్ట్ విజ్డెన్బోస్చ్ (1996-2000) కాలంలో నిర్మించబడింది ఇది 2000 లో పూర్తయింది. వంతెన 52 మీటర్లు (171 అడుగులు) ఎత్తు మరియు 1,504 మీటర్లు (4,934 అడుగులు) పొడవు ఉంది. ఇది ఇంతకు మునుపు ఫెర్రీ మాత్రమే అనుసంధానించబడిన పారామరాయిబోను కమ్విజిన్ ప్రాంతాలను ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం అనుసంధానిస్తూ ఉంది. సురినామ్ తూర్పుభాగం అభివృద్ధిని సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడం ప్రధానప్రయోనంగా ఈ వంతెన నిర్మించబడింది.ఈ వంతెనలో రెండు దారులు (ఒక లేన్ ప్రతి మార్గం) ఉన్నాయి. పాదచారులకు ఇది అందుబాటు లేదు.
జనవరి 1883లో ప్రారంభం అయిన " సెయింట్.పీటర్ మరియు పౌల్ కేథడ్రల్ " కేథడ్రాల్ కావడానికి ముందు ఒక థియేటర్గా ఉండేది. 1809 లో నిర్మించబడిన థియేటర్ 1820 లో దహనం చేయబడింది.ఒక మసీదు పక్కనే ఒక యూదుడు ఉన్న కొన్ని ప్రపంచదేశాలలో సురినామె దేశం ఒకటి. <ref>{{cite web|url=http://www.wyndham.com/hotels/PBMWG/activities/main.wnt|title=Wyndham Garden Paramaribo|year=2010|publisher= Wyndham Hotels and Resorts, LLC|accessdate=18 August 2012}}</ref>
ఈ రెండు భవనాలు పారామెరిబో మధ్యలో ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి మరియు ఒకే సమయంలో వాటికి సంబంధించిన మతపరమైన ఆచారాల జరిగే సమయంలో ఒకదానికొకటి పార్కింగ్ సదుపాయాన్ని పంచుకుంటాయి.
పారామరాయోబాలోని వనికేలో ఉన్న జోహన్ అడాల్ఫ్ పెంగాల్స్ట్రోలో నిర్మించిన " హిందూ ఆర్య దేవకర్ " ఆలయం కొత్త మైలురాయిగా నిలిచింది. ఇది 2001 లో ప్రారంభించబడింది.హిందూ దేవతామూర్తులు లేకపోవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ దేవాలయం నిర్మించిన ఆర్య సమాజ్ హిందూ మతం ఉద్యమం విగ్రహారాధనను నిషేధించింది.విగ్రహాలకు బదులుగా, భవనం వేదాలు మరియు ఇతర హిందూ గ్రంథాల మరియు ఇతర వ్రాతలు ఉన్నాయి.ఆకర్షణీయమైన నిర్మాణవైభం కలిగిన ఈ దేవాలయం పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.
==Health==
|