ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (1990): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Telugubhashastamp.jpg|right|thumb|తెలుగు భాష పోస్టు స్టాంపు]]
'''ప్రపంచ తెలుగు మహాసభలు''' <ref>[http://www.worldteluguconference.com/ ప్రపంచ తెలుగుమహాసభల జాలస్థలి ]</ref> మొదటిసారిగా [[హైదరాబాదు]]లో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం [[భారత ప్రభుత్వం]] ఒక [[తపాలా బిళ్ళ]]ను విడుదలచేసింది.
 
*2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు- [[తిరుపతి]], డిసెంబరు 27,28 మరియు29, 2012
== జాబితా ==
* 2017 ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 - [[హైదరాబాద్]], డిసెంబరు 15-19, 2017
* 2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు- [[తిరుపతి]], డిసెంబరు 27,28 మరియు29, 2012
* 1990 మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[మారిషస్]]
* 1981 రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[కౌలాలంపూర్]], [[మలేషియా]]
Line 19 ⟶ 22:
== నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)==
{{main|నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు}}
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012]</ref> డిసెంబరు 27,28 మరియు 29, 2012లో [[తిరుపతి]]లో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>
 
== ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ==
{{main|ప్రపంచ తెలుగు మహాసభలు - 2017}}
 
===చిహ్నం===
ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు [[సర్పాలు]] తెలుగువారి విజ్ఞానానికి సంకేతాలు. [[నౌక]] శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. [[పూర్ణకుంభం]] బౌద్ధయుగంలోను మరియు ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని [[హంస]] క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని [[హైదరాబాదు]] నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం [[తెలుగు]], [[హిందీ]], [[ఇంగ్లీషు]] లిపులలో అక్షరరూపం దాల్చింది.