భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 22:
}}
 
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం పార్టీవచ్చిన భారతతరువాత జాతీయభారతదేశంలో కాంగ్రెస్ఎక్కువ నుండిసమయం వేరుపడి(49 [[ఇందిరాగాంధీ]]సంవత్సరాలు) స్థాపించారుఅధికారంలో ఉన్నది ఈ పార్టీ.
 
ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ మరియు మిజోరాం. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుబావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉంది దేశానికి ఎంతో సేవ చేసారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దీనిని పెరుకోనవచ్చు.